భారత ప్రభుత్వం దేశంలో స్టార్టప్ల కోసం అనుకూలమైన వాతావరణం సృష్టించడానికి ‘స్టార్టప్ భారత్’ కార్యక్రమాన్ని ప్రకటించింది. వివిధ భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు వివిధ ప్రయోజనాల కోసం కార్యక్రమాలను ప్రారంభించాయి. ఎంపిక చేసిన సంస్థలకు ఏకరూపత తీసుకురావడానికి ఇండస్ట్రీయల్ పాలసీ అండ్ ప్రమోషన్, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం కలిసి స్టార్టప్లకు ఒక Continue Reading
News
వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2021-22) సంబంధించిన బడ్జెట్ను ఆర్థిక మంత్రి హరీశ్రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తనకు ఈ గురుతల భాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న మంత్రి హరీశ్రావు ⍟ పన్నుల ఆదాయం అంచనా రూ.92,910 కోట్లు, పన్నేతర ఆదాయం అంచనా రూ.30,557.35 కోట్లు, గ్రాంట్ల అంచనా రూ. 38,6669.46కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటాలు Continue Reading
ఏకకాలంలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు ఇకపై సరళం పట్టా పాసుపుస్తకానికి హక్కు పత్రం అధికారం కొత్త రెవెన్యూ చట్టం బిల్లులో ఎన్నో సంస్కరణలు కొత్త రెవెన్యూ చట్టం బిల్లులో విశేషాలెన్నో రెవెన్యూ చట్టానికి సబంధించిన బిల్లును ప్రభుత్వం బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టింది. వీఆర్వో వ్యవస్థ రద్దు బిల్లుతోపాటు అనేక మార్పులతో తెచ్చిన తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్ Continue Reading
land Details In Telangana Online ఇంతకు ముందులా ఏ చిన్న సమాచారానికైనా ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేదు మీ చేతిలో మొబైల్ ఉండి ఇంటర్నెట్ సదుపాయం ఉంటే చాలు. ముఖ్యంగా భూమి కొనుగోలు చేసేవారికి ఈ సమాచారం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. వారి వివరాలను పోల్చిచూడడానికి అవకాశం ఉంటుంది. మేము చెప్పిన ఈ పద్ధతిని అనిసరిస్తే మీకు భూమికి సంబంధించిన ROR & ఫహానీ వివరలు ఎంటర్ చేయడానికి ఓ పేజీ ఓ పెన్ Continue Reading
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భూమి లేని రైతులకు శుభవార్త చెప్పింది. భూమి లేని రైతుల కోసం ఓ సరికొత్త స్కీంను ప్రకటించింది. వ్యవసాయం చేయాలనుకునే యువతకు ఈ స్కీం ఎంతో ఉపయుక్తంగా మారనుంది. ల్యాండ్ పర్చేజ్ స్కీం పేరిట రుణాలు అందిస్తోంది.ఈ స్కీం లో భాగంగా వ్యవసాయ భూమిని కొనుగోలు చేయవచ్చు.మీరు భూమి విలువలో కేవలం 15 శాతం డబ్బులు చెల్లిస్తే చాలు. 85 శాతం మొత్తానికి బ్యాంక్ లోన్ Continue Reading
Recent Comments