Home

ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన (PMSBY – స్కీమ్ 1 – యాక్సిడెంటల్ డెత్ బీమా కోసం)

pmsby

ర్హత:

బ్యాంకు ఖాతాగల 18 నుంచి 70 సంవత్సరాల ప్రజలు అర్హులు.

ప్రీమియం:

ఏడాదికి రూ.12 లు.

చెల్లింపు రకం:

చందాదారుల బ్యాంకు ఖాతా నుండి ప్రీమియం నేరుగా చేల్లించబడుతుంది. ఈ పద్ధతి మాత్రమే అందుబాటులో ఉంది.

రిస్క్ కవరేజ్:

  • రూ .2 లక్షలు – ప్రమాదవశాత్తు మరణం మరియు పూర్తి వైకల్యానికి
  • రూ .1 లక్ష – పాక్షిక వైకల్యానికి.

అర్హత:

బ్యాంకు ఖాతా మరియు ఆధార్ సంఖ్య కలిగిన ఏవరైనా వ్యక్తి పథకంలో చేరడానికి ప్రతి సంవత్సరం జూన్ 1 వతేదీ ముందు ఒక సాధారణ ఫాం ఇవ్వాలి. నామినీ పేరును ఫాంలో ఇవ్వాలి.

రిస్క్ కవరేజ్ నిబంధనలు:

ఒక వ్యక్తి ప్రతి సంవత్సరం పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీర్ఘకాల కొనసాగింపు ఎంపిక చేసుకుంటే అతని ఖాతాలో నుంచి ఆటో డెబిట్ ప్రతి సంవత్సరం అవుతుంది.

ఎవరు ఈ పథకం అమలు చేస్తారు ?:

పథకం ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు మరియు పథకం చేరడానికి మరియు బ్యాంకులతో టై అప్ అవడానిక సిద్ధంగా ఉన్న అన్ని ఇతర భీమా కంపనీల ద్వారా అందిస్తున్నారు.

ప్రభుత్వం సహాయం:

  • వివిధ మంత్రిత్వ శాఖలు ఎవరూ తీసుకోని డబ్బు నుండి ఈ బడ్జెట్లో నుండి లేదా పబ్లిక్ వెల్ఫేర్ ఫండ్ నుండి వారి లబ్దిదారులకు వివిధ కేటగిరీల సహ దోహద ప్రీమియాన్ని అందించవచ్చు. ఇది విడిగా సంవత్సరంలో నిర్ణయించబడుతుంది.
  • సాధారణ ప్రచార ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది.

మూలం: PIB

admin:
All Rights ReservedView Non-AMP Version